Friday, 3 April 2015

యూనివర్సిటీపై దాడి.. 15 మంది


మృతి కెన్యాలోని గరిస్సా విశ్వవిద్యాలయంలో ఉగ్రవాదులు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది విద్యార్ధులు, సిబ్బందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు కొంతమంది విద్యార్ధులను బందీలుగా పట్టుకున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న కెన్యా భద్రతాదళాలు వర్సిటీని చుట్టుముట్టి దుండగుల కోసం వేట ప్రారంభించాయి. ఇదిలా ఉండగా ఈ ఘటనకు తామే బాధ్యులమని సొమాలియాకు చెందిన ఉగ్రవాదసంస్థ అల్ షబబ్ ప్రకటించింది. 

For More At : http://www.teluguone.com/news/content/kenya-garissa-university-39-44774.html#.VR5zUNyUfVE

No comments:

Post a Comment