Wednesday, 3 April 2013

ఏ పార్టీలోకి 'జయప్రద'

ఎంపీ జయప్రద తిరుమల శ్ర్రేవారిని దర్శించుకున్నారు.ఉదయం విఐపి ప్రారంభ సమయంలో శ్ర్రేవారి సేవలో పాల్గొన్నారు. తన జన్మదినం సందర్భంగా తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment