Wednesday, 1 April 2015

ఢిల్లీలో పీవీ స్మృతి చిహ్నం

 

కాంగ్రెస్ పార్టీలో నెహ్రు కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. కాంగ్రెస్ ప్రచార బ్యానర్లు, పోస్టర్లలో అది కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటుంది. అందుకే మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావుగారికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండాపోయింది. ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితులో

For More At :

No comments:

Post a Comment