ప్రస్తుతం రాజకీయాలలో తర్కం కంటే వితండవాదనకే ఎక్కువ బలం ఉన్నట్లు కనిపిస్తోంది. రాజకీయ నేతలు, పార్టీలు తమ తప్పులను నిజాయితీగా ఒప్పుకొనే రోజులు ఎప్పుడో పోయాయి. ఎన్ని తప్పులు చేసినా నిర్భీతిగా, నిర్లజ్జగా వితండవాదం చేస్తూ, తమను విమర్శించే వారిని తమ వాక్చాతుర్యంతో, అధికార బలంతో, ఇంకా అవసరమయితే మందబలంతో ఎదుటివాళ్ళ నోళ్ళు మూయించే నైపుణ్యం మన రాజకీయ నేతలు సంపాదించారిప్పుడు.
.jpg)
No comments:
Post a Comment